Saturday, September 28, 2024

rajendra palnati

spot_img

అదానీతో మోడీకి ఉన్న సంబంధం ఏంటి

దేశంలోని అన్ని ప్ర‌యోజ‌నాల‌ను పారిశ్రామికవేత్త‌ అదానీకే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ట్ట‌బెడుతున్నార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను ఈ విష‌యం పార్ల‌మెంట్ వేదిక‌గా చెబితే త‌న స‌భ్య‌త్వాన్ని తీసివేశార‌ని, సుప్రీంకోర్టు...

రైతు సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్

దేశంలోని రైతులను గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎప్పుడు ప‌ట్టించుకోలేద‌ని, రైతుల స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆరోపించారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈరోజు 10 కోట్ల మంది రైతులు కిసాన్...

బెంగళూరు నీటి కొరతతో మూతపడ్డ చిన్న హోటల్స్

బెంగళూరులో నీటి సమస్య మరింత తీవ్రమైంది. గుక్కెడు నీళ్ల కోసం బెంగళూరు వాసులు నానా తిప్పలు పడుతున్నారు. నీటి వినియోగంపై ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టినా, బెంగళూరు వాసులు జాగ్రత్తగా నీటిని వినియోగించుకోవాలని భావించినా,...

ఆంధ్రాలో ఇప్పటివరకు 100కోట్లకు పైగా నగదు సీజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు జరుపుతున్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన...

రైతులకు నష్టం చేస్తే సహించేది లేదు

ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు రైతులకు నష్టం కలిగిస్తే ఏ ఒక్కరిని సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్​లో అధికారులు,...

ట్రాన్స్‌జెండర్ల డబ్బులు వసూళ్లపై పోలీసుల నిషేధం

నగరంలోని ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాన్స్‌జెండర్లు గుమిగూడడంపై పూణే పోలీసులు నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ ఉత్తర్వులు...

కాంగ్రెస్‌ పార్టీలో ఏక్‌నాథ్‌ శిండేలు లేరు

తెలంగాణలో రేవంత్‌రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని, మతాలు, కులాల మధ్య బిజెపి చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఏక్‌నాథ్‌ శిండేలు ఎవరూ లేరని.. ఆయన్ను సృష్టించిందే బిజెపి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img