ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. వేసవి కాలంలో నీటి కొరతను నివారించడానికి పలు దేశాల అధినేతలు చర్యలు చేపట్టారు. అలాంటిది నీటి కొరత నేపథ్యంలో కొలంబియా దేశ రాజధాని...
కొంతమంది నిరుద్యోగ యువకులను పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితులు...
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై భారతమాతను కీర్తించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అనుమతి కోరడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా...
బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. బెంగళూరు వాసులు నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బెంగళూరు నగరంలో గత 140 రోజులుగా వర్షాలు పడటం లేదు. దీంతో నీటి...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న(సోమవారం) విచారించనుంది. సుప్రీంకోర్టు జస్టిస్లు...
ఒక విద్యార్థిని చదువుకోసం బాల్య వివాహాన్ని ఎదిరించింది. ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు బాల్య వివాహం చేయాలని అనుకుంటే, వారిని ఎదురించి తను చదువు కోవాలనే కలను సాకారం చేసుకుంది ఒక అమ్మాయి. కర్నూలు...
ప్రయాణికులు ఎక్కువగా రిజర్వేషన్ లేకపోయినా చాలా మంది రైలులోనే ప్రయాణిస్తారు. సహజంగా రైళ్లలో రద్దీ ఎక్కువుగా ఉంటుంది. పీక్సీజన్ లో అయితే చెప్పే పనే లేదు. ఒక్కోసారి రైలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు...