తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎండలు మండుతున్నాయి. మొన్నటి వరకు వాతావరణం కాస్త చల్లబడింది. జనానికి కూడా కాస్తా ఊరటనిచ్చినట్లయ్యింది. ఆదివారం నుంచి ఎండలు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలోనే వాతావరణశాఖ కీలక హెచ్చరికలు...
రైతు లేనిదే రాజ్యం లేదు.. అసలు రైతు లేకుంటే ఈ సృష్టి మనుగడయే లేదు.. మనిషితో పాటు జంతువులు, పక్షులు బతకాలంటే వాటికి తినడానికి తిండిగింజలు కావాలి.. ఆ తిండిగింజలు మళ్లీ రైతే...
ఇప్పుడు ప్రపంచంలో మరో రెండు దేశాల మధ్య వైరం నెలకొంది. ఆ రెండు దేశాలే ఇరాన్-ఇజ్రాయెల్. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి దాదాపు 45ఏళ్ల నాటిదని తెలుస్తోంది. గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ...
సాక్షాత్తు పరమశివుడిని దర్శించుకునేందుకు హర..హర మహాదేవ అంటూ భక్తులు చేసే అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ ఏడాది జూన్ 29 అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. ఈ...
అరచేతిలోకి ఫోన్ వచ్చింది.. ప్రపంచమంతా కనిపిస్తోంది.. అంతా బాగానే ఉంది, అభివృద్ధిలోకి దూసుకుపోతున్నాం అనుకుంటున్నాం కానీ ఇప్పటికి కరెంట్ బల్బు తెలియని గ్రామాలు ఉన్నాయి.. సరియైన తిండి దొరకక ఆకులు, ఆలుమలు తినే...
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు 'సంకల్ప పత్రం' పేరుతో బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు...
హైదరాబాదీకి చెందిన ఇద్దరు మహిళలు సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి పవిత్ర నగరమైన మక్కాకు వెళ్తుండగా కారు ప్రమాదంలో మరణించారు. ఇద్దరు సోదరులు, వారి భార్యలతో కలిసి ఈద్ ప్రార్థనలు చేసేందుకు మక్కాకు...