Saturday, September 21, 2024

rajendra palnati

spot_img

యాద‌గిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. 'స్పీడ్‌' ప్రాజెక్టులపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎకో, టెంపుల్‌ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక...

నైట్ డ్యూటీ అంటే మ‌హిళా వైద్యుల్లో భ‌యం

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనతో రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించేందుకు కొందరు వైద్యులు భయపడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మహిళా డాక్టర్లు ఇందుకు వెనకడుగు వేస్తున్నారని తేలింది. ఆత్మరక్షణ...

బొండా తెగ నుంచి డాక్ట‌ర్ కాబోతున్న మొద‌టి వ్య‌క్తి

మారుమూల అటవీ ప్రాంతంలో పుట్టి, పెరిగి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఓ ఆదివాసీ కుర్రాడు ధైర్యంగా ముందడుగు వేశాడు. ఎంతో కష్టతరమైన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలో అర్హత సాధించి, మంచి...

తాను 12సార్లు సివిల్స్ ప‌రీక్ష రాశాను

ట్రైనీ ఐఏఎస్ ఆఫీస‌ర్ పూజా ఖేద్క‌ర్ కోర్టుకు కొన్ని అంశాల‌ను వెల్ల‌డించింది. తాను 12 సార్లు సివిల్స్ ప‌రీక్ష రాసిన‌ట్లు ఆమె చెప్పారు. కానీ దాంట్లో ఏడు ప్ర‌య‌త్నాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరాదు అని...

పాకిస్తాన్‌తో ఇక‌పై చ‌ర్చ‌లు లేవు

పాకిస్తాన్‌తో చర్చలు జరిపే కాలం ముగిసిందని, ఇక మీదట సానుకూలమైనా ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు....

రెండు నెలల పాటు జీతభత్యాలు వద్దు..

హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి విపత్తుతో అల్లకల్లమయింది. ఆ రాష్ట్రానికి అండగా నిలిచేందుకు సీఎం, మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల పాటు జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అందులో చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలు,...

22 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు…

తెలంగాణలో రుణమాఫీ చేయకుండా ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా కాలేదని మంత్రులే చెబుతున్నారని, వ్యవసాయశాఖ మంత్రి లెక్క ప్రకారం 22...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img