కేరళలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని మోడీ కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఆయన తన కుటుంబానికి కంచుకోటను రక్షించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను తీహార్ జైల్లో కరడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా చూస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. నేరస్థులకు ఇచ్చే కనీస సదుపాయాలు కూడా కేజ్రీవాల్కు కల్పించడం లేదన్నారు. జైల్లో...
పరిపాలనను అవినీతి ఎప్పటికీ శాసించలేదు. ఇకపై అవినీతి అనేది అవకాశం, ఉద్యోగం లేదా కాంట్రాక్టుకు 'పాస్వర్డ్' కాదు. అది జైలుకెళ్లే మార్గం. అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోందని ఉప రాష్ట్రపతి జగదీప్...
సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ తన బాధ్యతల నుంచి వైదొలగుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఆయన మే 15న పదవి నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించారు. నాయకత్వ మార్పు అనేది...
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటికోసం తల్లడిల్లుతున్నారు. నీరు పట్టుకునే సమయంలో గొడవలు పడుతున్నారు. అలాంటిది పంపు నుంచి నీటిని పట్టుకునే విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 15...
శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. అయోధ్యలో జరిగే వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి...