సీఎం జగన్పై రాయిదాడి కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు పోలీసులు. సతీష్ అనే యువకుడు జగన్పై రాయి విసిరినట్లు గుర్తించారు. సతీష్ అజిత్సింగ్ నగర్ వడ్డెరకాలనీకి చెందిన యువకుడి అని తేల్చారు....
నిత్యం మార్కెట్లో మనకు వివిధ రకాల హెల్త్ డ్రింక్స్ లభిస్తున్నాయి. నిజానికి చాక్లెట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ బేవరేజెస్ పిల్లలకు చాలా ప్రమాదకరం. అందుకే ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ డ్రింక్స్ను...
యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. ఆలిండియాలో థర్డ్ ర్యాంకు సాధించిన అనన్యకు అభినందనలు వెలువెత్తుతున్నాయి....
న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని, కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ వ్యవస్థను బహిరంగంగా అవమానిస్తున్నారని, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీం...
దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి లోక్ సభ కాంగ్రెస్ కో-ఆర్డినేషన్ కమిటీ ఎంపిక చేసారు. ఈ కమిటీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. కానుగంటి రాజుకు అవకాశం కల్పించారు....
భారతదేశంలో ఎక్కువమంది యువత నాయకులుగా ఎదగకపోవడానికి బిజెపి ఆలోచనా విధానమే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒకే నాయకుడు ఉండాలని కోరుకుంటుందని ఆయన ఆరోపించారు. ఇలాంటి...
అవినీతి నిర్ములనే తమ ప్రభుత్వ లక్ష్యమని చెపుతున్న ప్రభుత్వాలు మాటలకే పరిమితమైనట్లుగా తెలుస్తుంది. ప్రజలకు జవాబుదారిగా ఉంటూ, ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రజలను మామూళ్ల పేరుతో...