Sunday, September 29, 2024

rajendra palnati

spot_img

రాష్ట్రాన్ని చొరబాటుదారులకు లీజుకు ఇచ్చారు

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాన్ని ఆ పార్టీ చొరబాటుదారులు, గూండాలకు లీజుకు ఇచ్చారని టీఎంసీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో...

ఇంట్లో తెలియకుండా చదివి ఐఏఎస్ సాధించాడు

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యూపీఎస్సీ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. సివిల్స్‌ - 2023 తుది ఫలితాల్లో కేరళకు చెందిన పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్ నాలుగో ర్యాంక్‌ సొంతం చేసుకున్నారు. సిద్ధార్థ్‌ పేరు...

ఎన్నికల విధులకు హాజరుకాకుంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్టు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రాస్‌ హెచ్చరించారు. ఎన్నికల్లో పాల్గొనేందుకు 23వేల మంది సిబ్బందిని శిక్షణకు ఎంపిక...

బీజేపీ అభ్యర్థి హేమమాలిని ఆస్తి రూ.278 కోట్లు

దేశంలో లోక్‌సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌ ఏప్రిల్‌ 26న జరగనుంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఆ రోజున ఓటింగ్‌ జరగనుంది. ఇందులో మొత్తం 1,210 మంది అభ్యర్థులు...

వేయించిన శనగల్లో పోషకాలు పుష్కలం

సాయంత్రం ఇంట్లో తినడానికి గుప్పెడు పుట్నాలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే వేయించిన శనగలు లేదా పుట్నాలు చాలా రుచికరంగా ఉండటంతో పాటు కడుపు నిండిన భావనను అందిస్తాయి. వీటితో చాలా...

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తుపాకుల మోత

ఛత్తీస్‌గఢ్ అడవులు తుపాకుల మోతతో దద్ధరిల్లాయి. ఎన్నికల ముందు కాంకేర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తుంది....

మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఈ దేశాల్లో సురక్షితం

ప్రపంచంలో కొన్ని అంశాలను పరిశీలిస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే అనుమానం కలుగుతోంది. హమాస్, ఇజ్రాయెల్ ఘర్షణలు మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే వాతావరణం కల్పించాయి. ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయెల్‌పై...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img