దేశంలో మొదటి విడత సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా తొలి దశ పోలింగ్కు సంబంధించి ప్రచారానికి నేటితో తెర పడింది....
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లలాడుతున్నారు. దానికి తోడు తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను చేసిన 'పేదరికం' వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రధాని మోడీ విమర్శలు చేయడంతో రాహుల్ నుంచి స్పందన వచ్చింది. ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్...
విపక్ష కూటమి 'ఇండియా' కేంద్రంలో అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం...
సాధించాలనే పట్టుదల ఉండాలి కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా విజయాన్ని ఆపలేవు. అలాంటిది అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా ఓ యువతి యూపీఎస్సీ పరీక్ష రాసి ర్యాంక్ సాధించింది. కండరాల కదలికను...
మండే ఎండలకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఏర్పడుతున్నాయి. మనుషులకే నీరు దొరకక ఇబ్బంది పడుతుంటే నీరులేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో కర్ణాకటలోని దావణగెరె జిల్లా...
ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి అనే యువకుడు సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించి అఖిల భారత సర్వీసు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కానీ అతడి ఈ విజయం వెనుక ఉన్న పట్టుదల ఎలాంటిది...