రోజురోజుకు దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆడవారిపై, చిన్నారులపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు....
సామాజిక మాధ్యమం ఎక్స్ సేవలు బ్రెజిల్లో నిలిచిపోయాయి. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు టెలికామ్ విభాగం ఈ చర్యలు తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. దీంతో ఇక్కడి...
బ్యాంకింగ్ రంగం అంతా డిజిటల్ మయంగా మారింది. సింపుల్ క్లిక్తో భారీ ట్రాన్సాక్షన్లు కూడా పూర్తి చేయగలుగుతున్నాం. అయితే కొన్ని బ్యాంకులు ఇంతకంటే మరింత సులభమైన పేమెంట్ మెథడ్స్ తీసుకొస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా...
పశ్చిమబెంగాల్లోని జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. అత్యాచార ఘటనలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినచట్టం...
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరో బుల్డోజర్ రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తోందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు...
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై తాజాగా ప్రధాని మోడీ క్షమాపణలు తెలియజేశారు. ''నేను ఇక్కడ దిగిన వెంటనే.. విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటన వల్ల...
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ' వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తమ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇంకా సర్టిఫికేట్ ఇవ్వలేదని కంగన తాజాగా తెలిపారు....