మహిళ డాక్టర్లు వైద్యం అందిస్తే రోగులు ఆనందంగా ఉండడమే కాకుండా, బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం పురుష...
టీచర్లు స్కూల్స్లోకి తుపాకులు తీసుకెళ్లేందుకు అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాలోని టెన్నెస్సీ స్టేట్ హౌస్ ఆమోదం తెలుపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్కూల్స్లోకి ఈ...
ఆనాడు దత్తాత్రేయని ఓడించి.. అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్లో మూడు రంగుల జెండా ఎగరేశారు. అప్పుడు కేంద్రంలో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులను...
తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనీసం 2 స్థానాల్లో గెలిచిన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ చేశారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు...
భారతదేశంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర చార్ ధామ్. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్.. ఈ నాలుగు క్షేత్రాలను కలిపే చార్ధామ్గా పిలుస్తారు. వేసవిలోనే ఈ యాత్ర మొదలవుతుంది. ఇందులో బద్రీనాథ్,...
పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తారు. ఇక పదో తరగతి విద్యార్థులకు.. పై చదువుల కోసం ఆ ఫలితాలు చాలా కీలకం. అందుకే పదో తరగతి ఫలితాలు వస్తున్నాయంటే...
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా వెల్లడించారు.
ఈ సారి బాలికలదే...