దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పోలవరం పూర్తి, రాజధాని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3గంటలతో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల కు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలోని 25 లోక్సభ...
హైదరాబాద్ లోక్సభ స్థానానికి మహమ్మద్ సమీర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్రావుతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సినీ...
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ద్విచక్ర వాహనం డీ కొట్టిన ఘటనలో నలుగురు యువకులు మృతిచెందారు. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిర్లక్షం...
కరీంనగర్ లోకసభ స్థానానికి సైదాపూర్ మండలం బొమ్మకల్కు చెందిన మానస రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారు. ఈ మేరకు మంగళవారం నామినేషన్ పత్రాలు అందించేందుకు ఆమెతో పాటు ప్రతిపాదకులు...
మనిషికి మానవత్వం కరువైపోతుంది.. రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగితే ఒక్కరూ, ఇద్దరూ తప్ప స్పందించే వారే కరువైపోతున్నారు. అలాంటిది అహ్మదాబాద్లో ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా హఠాత్తుగా బస్సు వచ్చి ఢీకొట్టింది. అంతేకాకుండా అతడిపై...
భర్త చనిపోతే ఆయన జ్ఞాపకాలను గుర్తుగా ఉంచుకొనేందుకు భార్య గుడి కట్టించింది.. తాజాగా తెలంగాణలోనే ఈ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త తనతో లేడన్న విషయాన్ని భరించలేక తన గుర్తుగా...