దేశంలో జరుగుతున్న రెండో దశ పోలింగ్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి బెంగళూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ''ప్రతి ఐదేళ్లకు ఒకసారి...
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దానికి తోడు రాగల ఐదురోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది....
పోటీలో ఉన్న అభ్యర్థులకంటే ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.....
బెంగళూరు నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచే ఉద్దేశంతో బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ (బీబీహెచ్ఏ)కు అనుబంధంగా ఉన్న పలు రెస్టారంట్లు తమవంతు ప్రయత్నం చేయాలని భావించాయి. ఇందులోభాగంగా ఓటు వేసి వచ్చినవారికి ఉచితంగా...
జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా టాపర్ ర్యాంక్ సాధించిన నీలకృష్ణ గజారే.. మహారాష్ట్రలోని వాసిమ్ జిల్లాకు చెందిన ఓ రైతు కుమారుడు. సడలని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో గత రెండేళ్ల నుంచి అతను పరీక్షలు...