Monday, September 30, 2024

rajendra palnati

spot_img

మారుతీ నుంచి త్వరలో హైబ్రిడ్‌ కార్లు

అందరికి అందుబాటు ధరలకే దేశంలో హైబ్రిడ్‌ కార్లను తీసుకొచ్చేందుకు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సన్నాహాలు చేస్తుంది. అందుకోసం జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ చిన్నపాటి హైబ్రిడ్‌ కార్ల తయారీపై...

నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతోంది

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు....

ఐటీ రంగంలో 69 వేల ఉద్యోగాలు తగ్గాయి

సాధారణంగా ఐటీలో ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండదు. అలాంటిది ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన...

జైల్లో కేజ్రీవాల్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు

తీహార్ జైల్లో టైప్‌-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు...

సాధారణ ఉద్యోగిగా చేరి ఆ కంపెనీకే సీఈఓ అయ్యాడు

గూగుల్‌లో ఉద్యోగిగా భారత్‌ నుంచి వెళ్లిన ఓ కుర్రాడు ఏకంగా ఆ కంపెనీకే సీఈఓ అయ్యాడు. ఇప్పుడు కంపెనీ నడిపించే స్థాయికి ఎదిగాడు. ఆయనే సుందర్‌ పిచాయ్. తన 20 ఏళ్ల గూగుల్...

హెలికాప్టర్‌లో జారీ పడిపోయిన మమతా బెనర్జీ

ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అదుపుతప్పి జారీ కింద పడిపోయారు. ఈ మధ్యాహ్నం పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపుర్‌ నుంచి దీదీ అసన్‌సోల్‌ వెళ్లేందుకు...

అమెరికా సౌత్‌ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సౌత్‌ కరోలినాలో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందారు. వారంతా గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img