తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఉపంహరణకు ఏప్రిల్ 29తో గడువు ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 268 రిజెక్ట్ అయినాయి.
పార్టీల బుజ్జగింపులతో కొందరు నామినేషన్లను...
దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మైదాన ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత చల్లటి ప్రదేశాలుగా, హిల్ స్టేషన్లుగా ఇంతకాలం మనం...
ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సోమవారం ఆయనను కలిసి మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత అనుమతి కొరగా అధికారులు అంగీకరించలేదని ఆమ్...
ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణకు ముస్లింలు ఎక్కువగా కండోమ్లు వాడుతున్నారని.. ఈ విషయం చెప్పడానికి తనకు సిగ్గు అనిపించడం లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఒక ర్యాలీలో మజ్లిస్...
ఎన్ని సార్లు మొర పెట్టుకున్న ఆర్టీసీ బస్సులు ఆగడం లేదు. ఇక చేసేదేమి లేక బస్సుల కోసం మహిళలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం...
మద్యపానం ఎంత ప్రమాదకరమో, అది ఎంత హాని చేస్తుందో తెలియజేసే ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. స్నేహంగా ఉండే ఇద్దరు స్నేహితులను ఒక్క క్వార్టర్ బాటిల్ వేరుచేసింది. అప్పటి దాకా వారి...
ఉస్మానియా యూనివర్శిటీలో నీటి కొరత సమస్య ఏర్పడింది. ఓయూలోని హాస్టళ్లలో నీళ్లు రాక.. విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వార్డెన్లకు చెప్పినా, ఇంకెవ్వరికి చెప్పినా పట్టించుకోవటం లేదని.. అమ్మాయిలంతా రోడ్డెక్కారు.
అమ్మాయిలన్నప్పుడు...