ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిపై నాలుగైదేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ ఆరోపించింది. దీనికి సంబంధించి సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చింది. అంతే కాకుండా ప్రజ్వల్ వీడియో...
గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతూ లేవలేని స్థితిలో ఉన్న ఒక మహిళ కుటుంబసభ్యుల సహాయంతో స్ట్రెచ్చర్పై వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు… బిహార్లోని దర్భాంగ స్థానిక పాఠశాలలో...
తెలంగాణలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్నారు. పద్మారావు గౌడ్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు మోండా మార్కెట్ పరిధిలో ఉంటాయి....
బీహార్ రాష్ట్రంలోని ఉజియార్పూర్ లోక్సభ స్థానంలో జీవితంలో తొలి ఓటు వేసిన ఓ యువకుడు ఆ సందర్భం ఎప్పటికీ గుర్తుండాలని వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి చేరుకుని...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నేత రాహుల్ గాంధీ సోమవారం రాయ్బరేలీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి మీటింగ్లో పాల్గొన్నారు. అయితే సభకు వచ్చిన జనం ఓ...
దేశంలో నరేంద్ర మోడీ సారధ్యంలోని బిజెపి కూటమిని మట్టికరిపించి విపక్ష ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి బీజేపీని నిలువరించేలా...
దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే.. జూన్ 5న తిహార్ జైలు నుంచి విడుదలవుతానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లనుద్దేశించి ఆయన...