Tuesday, October 1, 2024

rajendra palnati

spot_img

ప్రజలు భారాసకు మద్దతుగా నిలిచారు

బిఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రైతు భరోసా వేయనందుకు రైతులు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. సిరిసిల్లలో...

భారత్‌ సరిహద్దుల్లో ‘పాక్‌’ డ్రోన్ల కలకలం!

దేశంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతాదళం.. 49 డ్రోన్లను కూల్చివేసింది. 2022 జనవరి- మే మధ్యకాలంతో పోలిస్తే ఈ ఏడాది అదే వ్యవధిలో దాదాపు...

కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని మే 20 వరకు రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్‌ ముగియడంతో కవితను మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా...

అంకితకు ₹5లక్షల చెక్కు ఇచ్చిన డీకే శివకుమార్‌

625/625 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకుతో మెరిసిన బాగల్‌కోట్‌ జిల్లా ముధోల్‌కు చెందిన అంకిత బసప్పను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తదుపరి చదువు కోసం...

మీరు ప్రయాణించే రైలు శుభ్రంగా లేకుంటే ఇలా ఫిర్యాదు చెయ్యండి…

రైల్లో ప్రయాణం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మనం ట్రైన్ టికెట్‌ కొన్నప్పుడే సర్వీస్‌ ఛార్జీలు కూడా అందులో ఉంటాయి. అలాంటప్పుడు రైలు అంతా శుభ్రంగా ఉండాలి. ఒకవేళ వాష్‌రూమ్‌ శుభ్రంగా లేకపోతే...

ఒక వ్యక్తి 110 రోజుల్లో 200 విమానాల్లో ప్ర‌యాణించాడు

ఒక వ్య‌క్తి 110 రోజుల్లో 200 విమానాల్లో ప్ర‌యాణించి విలువైన ఆభ‌ర‌ణాలు, న‌గ‌దు దొంగ‌త‌నం చేశాడు. ఏప్రిల్ 11వ తేదీన రూ. 7 ల‌క్ష‌ల విలువ చేసే ఆభ‌ర‌ణాలు విమానంలో మాయమైన‌ట్లు ఓ...

శ్రీన‌గ‌ర్‌లో అత్య‌ధికంగా పోలింగ్ న‌మోదు

26 ఏండ్ల త‌ర్వాత‌ శ్రీన‌గ‌ర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా పోలింగ్ శాతం న‌మోదైంది. నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 36.58 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img