Tuesday, October 1, 2024

rajendra palnati

spot_img

స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టనున్న కేంద్రం

స్పామ్‌ కాల్స్‌ను నియంత్రించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. తాజాగా వీటికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. త్వరలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. డిపార్ట్‌మెంట్...

సొంత వైద్యం కోసం పదే, పదే ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు

ముందడుగు ప్రత్యేకం అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో మనిషి చిన్న అనారోగ్య సమస్య వచ్చిన ఆందోళనతో ఇంటర్నెట్ నే ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా పదే పదే ఆన్‌లైన్‌లో శోధించడాన్నే ఇడియట్‌ సిండ్రోమ్‌గా చెప్పొచ్చు. 'ఇంటర్నెట్‌ డెరైవ్డ్‌...

తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు

కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా 14మందికి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేశారు. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులు భారతీయులుగా గుర్తింపు పొందారు. బుధవారం...

భోజనానికి గంట ముందు, తర్వాత టీ తాగొద్దు

చాలా మందికి టీ లేదా కాఫీ తాగడం అలవాటు. కానీ టీ, కాఫీ ఎక్కువగా తాగితే శరీరానికి హాని కలుగుతుందని చాలా మందికి తెలిసిన ఆ అలవాటు వదులుకొని వారు ఉంటారు. ఇండియన్...

వైసీపీకి ఓటు వేసిందని తల్లిని హత్య చేసిన కొడుకు

వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని, కొడుకు హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎగువపల్లి గ్రామానికి చెందిన వడ్డే సుంకమ్మకు(45)...

ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్య

ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన సుజాత ఊళ్లో అంగన్‌వాడీ టీచర్‌ విధులు నిర్వర్తిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ...

నాన్‌ వెజ్‌ ధర తగ్గింది.. వెజ్‌ థాలీ ధర పెరిగింది..

ప్రస్తుత రోజుల్లో మాంసాహారం కంటే శాకాహారం ధర రోజురోజుకూ ప్రియమవుతోంది. అదే సమయంలో నాన్‌ వెజ్‌ ధర తగ్గుతోంది. ఏప్రిల్‌ నెలలో వెజిటేరియన్‌ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరగ్గా.....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img