Tuesday, October 1, 2024

rajendra palnati

spot_img

మహారాష్ట్రలో బయటపడ్డ నోట్ల కట్టల గుట్టలు

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో నోట్ల కట్టల గుట్టలు వెలుగుచూశాయి. మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తును ఆదాయపన్ను విభాగం స్వాధీనం చేసుకుంది. అందులో 8...

కేవలం 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!

అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్‌ మోసానికి పాల్పడ్డారు. కేవలం 12 సెకన్లలో 25 మిలియన్‌ డాలర్ల క్రిప్టోకరెన్సీలను దొంగిలించారు. ఎట్టకేలకు వారి...

రైల్ టికెట్ ఉంటే ప్రయాణికులకు ఇన్ని ప్రయోజనాలు

రైలు ప్రయాణం అంటే చాలా సరదాగా ఉంటుంది. రైలులో ప్రయాణించాలంటే టికెట్ తప్పని సరిగా ఉండాలి. ఈ విషయం అందరికి తెలుసు. కాని ఆ టికెట్ తో ప్రయాణికులకు అనేక ప్రయోజనాలున్నాయనే విషయం...

నైట్ షిఫ్ట్‌ పనిచేసేవారిలో ఇన్ని సమస్యలా

ఒకప్పుడు రాత్రి పూట పడుకోవడం కాస్తా లేటైనా తెల్లారి శరీరం అంతా ఎదో అలసటగా ఉండేది. కానీ నేడు మొబైల్ ప్రభావమో లేదా నైట్ షిఫ్ట్‌ కారణంగా రాత్రిపూట పని చేసే వారి...

తెలంగాణలో రాగల 5 రోజులు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాగల 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ,...

కేజ్రీవాల్ ఎప్పుడు లొంగిపోవాలో మా ఆదేశాల్లో ఉంది

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు లేదని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై విశ్లేషణను స్వాగతిస్తామని తెలిపింది. ప్రజలు తనకు ఓటేస్తే.. జూన్‌ 2న తిరిగి జైలుకు...

ఎస్పీ, హస్తం పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డ మోడీ

భారత్‌కు వచ్చిన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా శరణార్థులు ఇక్కడ జీవిస్తున్నారు. ఆ బాధితులకు కేంద్రం సీఏఏ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img