Wednesday, October 2, 2024

rajendra palnati

spot_img

దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన కొనసాగుతుంది

దేశంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలన ఆమోదయోగ్యం కాదని, ప్రత్యర్థి పార్టీ నేతలందరినీ జైల్లో పెట్టారని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్ బిజెపిపై ఆరోపణలు గుప్పిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 75 ఏళ్లలో దేశంలో...

ఇండియా కూటమి గెలిస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే

దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఇండియా కూటమి ఎన్నికల బరిలో ఉందని విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌,...

పాఠశాల డ్రైనేజీలో శవమై కనిపించిన బాలుడు

మూడేళ్ల బాలుడు పాఠశాల డ్రైనేజీలో శవమై కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటన బీహార్‌...

తల్లికి కొరివి పెట్టడానికి రెండు లక్షలు తీసుకున్న కొడుకు

బంధాలు, అనుబంధాలు అన్ని డబ్బు, అవసరాలు ఉన్నంత వరకే అని తెలిసిపోతుంది. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య మానురాగాలు కూడా డబ్బు వ్యామోహం పెరిగి బంధుత్వాలు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఆస్తి పాస్తులు ఉంటే చాలు...

జూన్ 6 తర్వాత తెలంగాణకు రుతుపవనాలు..?

ఈసారి ముందుగానే రుతుపవనాలు వస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని పేర్కొంది. భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది....

గెలిస్తే మేము చెప్పిందే నిజం అంటారు

జ్యోతిష్యాలను ఎంత వరకు నమ్మాలో, ఎంతవరకు నమ్మరాదో మాత్రం తెలియదు. మనిషి గ్రహస్థితిని బట్టి బాగా నమ్మేవాళ్లు లేకపోలేదు. అలాంటిది ఇప్పుడు జ్యోతిష్యాలు రాజకీయంలో అడుగుపెట్టాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి...

చేతి వేళ్లకు చేయాల్సిన ఆపరేషన్ నాలుకకు చేసారు

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్ల ఓ బాలికకు లేనిపోని అనారోగ్యం తెచ్చింది. చేతి వేళ్లకు చేయాల్సిన ఆపరేషన్‌ను పొరపాటున నాలుకకు చేయడం ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణం అయింది. కేరళ కోజికోడ్‌లోని కోజికోడ్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img