Wednesday, October 2, 2024

rajendra palnati

spot_img

రోజురోజుకు ప్రాణాంతకంగా మారుతున్న హెపటైటిస్

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు హెపటైటిస్ తో 3500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. హెపటైటిస్ పరీక్షలు, చికిత్సలు తగ్గడం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. 2030 నాటికి హెపటైటిస్...

భారత్ మసాల బ్రాండ్‌లపై మరో దేశం నిషేధం

భారత్‌ వంటకాలల్లో మసాల పౌడర్లు అధికంగా వాడుతుంటారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలలపై తాజాగా మరో దేశం నిషేధం విధించింది. ఈ మసాల బ్రాండ్‌లపై ఇప్పటికే పలు దేశాలు...

విజయశాంతి బీఆర్ఎస్ వైపు చూస్తుందా..?

కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన తాజా ట్వీట్ రాజకీయంగా కలకలం రేపుతోంది. బీజేపీ గులాబీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి స్పందించారు. విజయశాంతి తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ మొదలైంది....

16 రోజుల్లో విజయవాడ కనకదుర్గమ్మకు రూ.2.09కోట్ల నగదు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యకేత్రాలలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కేవలం 16 రోజుల్లోనే దుర్గమ్మకు రూ.2,09,49,116 కానుకల రూపంలో వచ్చినట్లు...

సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టారు

ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా...

అన్నదమ్ముల ప్రాణాలు తీసిన భూవివాదం

ఇంటి రహదారి విషయంలో జరిగిన భూ తగాదాల గొడవ కారణంగా ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఇద్దరు అన్నదమ్ముల కుమారులు మృతి చెందడంతో జగిత్యాల జిల్లా గోపులాపూర్‌ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి....

ఇక్కడ రైతులకు ఆవులను దత్తత ఇస్తారు

ప్రకృతి వ్యవసాయంలో ఓ మూత్రంతోపాటు, ఆవు పేడను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న దేవస్థానం తమ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img