Wednesday, October 2, 2024

rajendra palnati

spot_img

ఇకపై యాదాద్రి కొండపై ప్లాస్టిక్‌ నిషేధం

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో యాదాద్రి ఒకటి. ఇకనుండి యాదాద్రి కొండపై ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత భక్తులు అత్యధికంగా సందర్శించే ఆలయం యాదాద్రి...

వారం రోజుల్లో నాలుగు లక్షలకు పైగా భక్తులు

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రకు ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి పైగా సందర్శించారు. గతేడాదితో పోలిస్తే దాదాపు 60శాతం యాత్రికుల సంఖ్య పెరిగింది. గత సంవత్సరం 2024తో పోలిస్తే 2023లో చార్‌ధామ్‌ను సందర్శించిన వారి సంఖ్య...

అందాల డాక్టరమ్మ..!

నిజానికి వైద్యులు చాలా బిజీబిజీగా గడుపుతారు.. రోగులు, చికిత్స, ఆపరేషన్స్ అంటూ తీరిక లేకుండా ఉంటారు. వైద్యులు నిజానికి తమ కుటుంబ సభ్యులకు కూడా సరియైన సమయం ఇవ్వరు. అలాంటిది కొంతమంది డాక్టర్స్...

ఎంపీ అభ్యర్థి ఆస్తి కేవలం రూ.2 మాత్రమే

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ అభ్యర్థి ఆస్తి కేవలం రూ.2 మాత్రమేనని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు. ఈ...

ఈడీ, సీబీఐ సీజ్ చేసిన డబ్బు పేదలకే పంచుదాం

దేశంలోని చాలా పార్టీల నేతల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కోట్ల కొద్ది గుట్టలు గుట్టలుగా డబ్బులు స్వాధీనం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈడీని.....

చార్‌ ధామ్‌ యాత్రలో రీల్స్‌ చిత్రీకరణ నిషిద్ధం

ఇకపై చార్‌ ధామ్‌ యాత్రలోని ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో...

వీసా లేకుంటే రష్యా పర్యటనకు భారత్ చర్చలు.. ?

ప్రపంచంలోని పలు దేశాలు తమ దేశాల్లో పర్యటక రంగాన్ని మరింత వృద్ధి చేసుకునేందుకు వీసా లేకుండానే విదేశీయులను పలు దేశాలు అనుమతిస్తున్నాయి. ఈ క్రమంలో వీసారహిత పర్యటనలను అనుమతించే విషయాన్ని చర్చించేందుకు భారత్‌,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img