Wednesday, October 2, 2024

rajendra palnati

spot_img

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, శంకర్‌పల్లి...

కేంద్ర ఆర్థిక మంత్రికి మెట్రోలో సీటు ఇవ్వలేదు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. అయితే ఆమెకు ఎవరు కూడా సీట్ ఇవ్వలేదు. ఆమెన ఒక సామాన్య పౌరురాలిగానే చూశారు. నిర్మలా ఢిల్లీ మెట్రోలో లక్ష్మీ నగర్...

హైదరాబాద్ నగరంలోనడిచే ఆర్టీసీ బస్సులు 2,900

మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో హైదరాబాద్ సిటీ బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. ఒక్కసారిగా ప్రయాణికు ల రద్దీ రెట్టింపు కావడంతో నగర ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సులపై...

ఇంటి నుంచే ఓటేసిన మాజీ ప్రధాని, మాజీ ఉపరాష్ట్రపతి

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విడతల వారీగా కొనసాగుతోంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఇప్పటికే నాలుగు దశల్లో ఓటింగ్‌ పూర్తైంది. ఐదో దశ పోలింగ్‌ మే 20న సోమవారం జరగనుంది....

బయట యూపీఎస్సీ పరీక్షలు రాసే వారికి మూడు వేలు ఇవ్వండి

మణిపూర్‌ వెలుపల యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 26న యుపీఎస్సీ సివిల్...

ఓటర్లను మోడీ రెచ్చగొడుతున్నారు

దేశంలోని ఓటర్లను ప్రధాని నరేంద్ర మోడీ రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారన్న మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ)...

సమాజాన్ని మార్చే శక్తి గుడులకు ఉంటుంది

సమాజాన్ని మార్చే శక్తి గుడులకు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు యువతను రప్పించాలి. యువ‌త ఆల‌యాల‌కు రావాలంటే ఆల‌యాల్లో త‌ప్ప‌నిస‌రిగా గ్రంథాల‌యాలు ఏర్పాటు చేయాల‌ని ఇస్రో చైర్మ‌న్ ఎస్ సోమనాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img