Wednesday, October 2, 2024

rajendra palnati

spot_img

కొండచరియల కింద 2000మంది సజీవ సమాధి

కొండచరియలు 2000మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య వేలల్లోకి మారింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐరాసకు వెల్లడించింది....

చిన్నారులు చనిపోతుంటే కళ్లు మూసుకున్నారా?

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ అగ్నిప్రమాదం కేసుపై గుజరాత్‌ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈసందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఆర్ఎంసీ) అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ''మీ పరిధిలో ఇంతటి భవనం ఉందని మీకు...

రోడ్డు ప్రమాదాలు వేసవిలోనే ఎక్కువ..?

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. రోడ్డు రవాణా,  రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, గతేడాది మనదేశంలో 412432 రోడ్డు ప్రమాదాల్లో 16,849 మంది మరణించారు. మే, జూన్‌లలో...

జమ్మూకశ్మీర్‌లో గత 35 ఏళ్లలో అత్యధిక పోలింగ్‌

జమ్మూకశ్మీర్‌లో గత 35 ఏళ్లలో అత్యధిక పోలింగ్‌ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 5 లోక్‌సభ స్థానాల్లో కలిపి 58.46 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపింది. 2019తో పోలిస్తే...

నక్సలైట్లు బెదిరిస్తున్నారు.. నా పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తాను

పద్మశ్రీ అవార్డు గ్రహిత, సాంప్రదాయ వైద్య అభ్యాసకుడు హేమచంద్ మాంఝీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. తనకు నక్సలైట్ల నుంచి బెదిరింపులు వస్తుండటంతో అవార్డును...

తెలంగాణ రాష్ట్రంలోకి కొత్త బీర్లు

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో బీర్లను అందుబాటులో ఉంచాలని పలువురు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసిన వార్తలను కూడా చేశాం. అయినా కూడా బీర్లు అందుబాటులో...

తెలంగాణలో గుట్కా తయారీ, విక్రయాలపై నిషేధం

తెలంగాణలో డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై, విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగానే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గుట్కా తయారి, విక్రయాలను పూర్తిగా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img