Wednesday, October 2, 2024

rajendra palnati

spot_img

లంచం తీసుకున్న అధికారికి ఉరిశిక్ష విధించారు..

ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే చైనా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. లంచం తీసుకున్న ఓ బ్యాంక్ అధికారికి మరణిశిక్షను విధించింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రపంచ...

తెరుచుకున్న స్కూళ్లు.. సొమ్మసిల్లిన విద్యార్థులు

బీహార్‌లో వేసవి సెలవులు ముగియడంతో బుధవారం నుంచి ఆ రాష్ట్రంలో స్కూళ్లను తెరిచారు. అయితే ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటడంతో ఎండ తీవ్రతను విద్యార్థులు తట్టుకోలేకపోయారు. పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు....

ఎండీఆర్ ఫౌండేషన్ కు ఉగాది పురస్కారం

పేదవారికి ఏ అవసరం ఉన్నా, ఆపద్బాంధవుడిలా సాయం కోసం ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న మానవతావాది ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు. మెగా ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో...

ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఎండలు

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో తొలిసారిగా నగరంలోని మంగేష్‌పూర్‌లో 52.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి....

ఢిల్లీలో కారు కడిగితే 2000 జరిమానా

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతుండటంతో తీవ్ర నీటి కొరత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ జల...

18 రోజుల్లో 5 లక్షల మందికిపైగా దర్శనం

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా భక్తులు బాబా కేదార్‌ను దర్శించుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఈనెల...

వెయ్యి  రూపాయల బిర్యానికి ఆసుపత్రిలో లక్ష బిల్లు

పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులు సరదాగా వెళ్లి మండి బిర్యాని తిన్నారు. హోటల్‌లో సరైన నాణ్యత ప్రమాణాలు వాడకపోవడం వల్ల కాస్త ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారి తీసింది. ఒకరి తర్వాత...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img