Wednesday, October 2, 2024

rajendra palnati

spot_img

ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు నిజం..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో వరుసగా మూడో సారి అధికారం చేపడతామని, ఈ సారి తమకు 400 సీట్లు వస్తాయని...

అవినీతి అధికారులను వేటాడుతున్నారు..

తెలంగాణలో అవినీతిపరులు, అక్రమంగా కోట్ల రూపాయలు కూడబెట్టిన అక్రమార్కులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరిని వేటాడుతోంది. అనుమానం వచ్చిన ప్రతి శాఖపై నిఘా పెడుతోంది. కొన్ని శాఖల్లో మారువేషంలో వెళుతూ అవినీతిపరుల...

ప్రైవేట్‌ భాగాల్లో కిలో బంగారం దాచిన ఎయిర్ హోస్టెస్‌

ఎయిర్ హోస్టెస్‌ తన ప్రైవేట్‌ భాగాల్లో దాదాపు కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుర్తించారు. ఈ ఘటన కేరళలోని కన్నూరు ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. మూడు...

చెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలు

చెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలైంది. డబ్బాల్లో తల్లిపాలను భద్రపరిచి.. 200 మిల్లీ లీటర్లకు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ దందా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిపాల వ్యాపారంపై కేంద్ర, రాష్ట్ర...

వడదెబ్బతో ఆరుగురు జవాన్లు మృతి

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో 45 నుంచి 50 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు వేసవితాపాన్ని తాళలేక తల్లడిల్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో వడదెబ్బ తగిలి ఎన్నికల విధుల్లో ఉన్న ఆరుగురు...

పోలీసులపై దాడి చేసిన ఇండియన్‌ ఆర్మీ

ఇండియన్‌ ఆర్మీ సిబ్బంది పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)తోపాటు ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో సంబంధమున్న 16...

ప్రియురాలితో బ్రేకప్.. పెట్టిన ఖర్చులు అడిగిన ప్రియుడు

బంధాలు, అనుబంధాలు, ప్రేమలు అన్ని ఎక్కడో ఒక దగ్గర ఆర్ధిక బంధాలతోటే పటాపంచలవుతాయి. ఐతే ఒక అబ్బాయి తన ప్రేమ బ్రేకప్ కావడంతో తన ప్రియురాలికి పెట్టిన.. ఖర్చులను లెక్కించుకున్నాడు. దీంతో తన మాజీ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img