Wednesday, October 2, 2024

rajendra palnati

spot_img

అదానీ ఆస్తిలో పెరిగిన రూ.84,064 కోట్ల సంపద

ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. ఇటీవల అదానీ కంపెనీల...

2030నాటికి కోటి 20 లక్షల ఉద్యోగాలు పోతాయి

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ గత మూడేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. కంపెనీలు నిర్వహణ, ఆర్థిక మాంద్యం, కొత్త టెక్నాలజీ.. ఇలా కారణాలు ఏమైనా..టెకీల్లో లేఆఫ్స్ భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవల కంపెనీలు వరుసగా...

ఉప్పు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉప్పు గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ఉప్పు ఎక్కువగా తినే వారికి అనేక ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నందున ఒక ముఖ్యమైన...

పాముకాటుకు, ముల్లుకు తేడా తెలియని వైద్యులు

ముల్లుకు, పాము కాటుకు తేడా తెలియని వైద్యులు ఓ చిన్నారి మరణానికి కారకులయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం వల్ల కళ్లముందే ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఫ్లెక్సీతో వినూత్నంగా తల్లిదండ్రులు నిరసన తెలిపారు....

ఇక హైదరాబాద్ తెలంగాణదే

రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు పని చేసింది. ఆ పదేళ్లు నిన్నటితో ముగిశాయి. ఇక నుంచి తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ మనదే కానుంది. దీంతో ఎలాంటి విభజన సమస్యలు లేని...

మంచి ఆరోగ్యానికి ఔషధం.. వేరుశెనగలు

వేరుశనగ గింజల్లో సహజ సిద్ధంగా అనేక పోషకాలు లభిస్తాయి. పనిలేకుండా ఖాళీగా ఉన్న సమయంలో టైం పాస్ కోసం చాలా మంది రుచికరమైన వేరుశనగ గింజలను తినడానికి ఇష్టపడతారు. వేరుశనగ గింజల్లో ప్రోటీన్,...

ఆ రాష్ట్రంలో ఎండల వల్ల 60 మందికిపైగా మృతి

భానుడి భగభగలకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఎండలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బారినపడి మరణిస్తున్నారు. దీంతో పోస్ట్‌మార్టం...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img