Thursday, October 3, 2024

rajendra palnati

spot_img

ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య

తల్లితండ్రి ఇద్దరూ సీనియర్ ఐఎఎస్ అధికారులు.. సమాజంలో మంచి గౌరవంతో పాటు, డబ్బు కూడా ఉంటుంది. వారి పిల్లలు నచ్చిన రంగాన్ని ఎంచుకోవచ్చు. అలాంటిది మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారుల కుమార్తె ఆత్మహత్య...

సిక్స్‌ కొట్టాడు.. గుండెపోటుతో మరణించాడు

ఒక వ్యక్తి క్రికెట్‌ మైదానంలో బ్యాటింగ్‌ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. థానేకు చెందిన కొందరు వ్యక్తులు స్థానిక మైదానంలో క్రికెట్‌ ఆడుతున్నారు. ఈ క్రమంలో...

తెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తెలంగాణ రాష్ట్రంలో సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్,...

బెంగళూరులో ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం

కర్ణాటక రాజధాని బెంగళూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో.. బెంగళూరు నగరానికి మూడు రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు,...

లిక్కర్ కేసులో కవితకు తప్పని కష్టాలు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కష్టాలు మరింత పెరిగాయి. ఇదివరకు ఆమెకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఢిల్లీ మద్యం...

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయం గేటు నుండి లోపలికి వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఇకనుంచి పశ్చిమ...

ప్రజ్వల్ రేవణ్ణ విచారణలో మహిళా అధికారులు

హసన్‌ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక దౌర్జన్యాలు, అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో మహిళా పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు. అయితే, ప్రజ్వల్‌ను మహిళా అధికారులతోనే ఎందుకు అరెస్ట్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img