Thursday, October 3, 2024

rajendra palnati

spot_img

ఉద్యమ పార్టీకి ఒక్క సీటు రాకపోవడమా

లోక్ సభ ఫలితాలు తమని తీవ్ర స్థాయిలో నిరాశపరిచాయని, పార్టీని స్థాపించి 24 ఏళ్ల సుదీర్ఘప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు....

దేశ చరిత్రలోనే అమిత్ షా భారీ మెజార్టీ

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లు మెజార్టీని ఎన్డీయే కూటమి దాటేసింది. 294 స్థానాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమికి తొలి విజయం...

ఒక అన్నగా నిన్ను చూస్తుంటే గర్వంగా వుంది

మెగాస్టార్ చిరంజీవి జనసేన వర్గాలను హుషారెత్తించే ట్వీట్ చేశారు. ''డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన...

రేవంత్ రెడ్డి కంచుకోటలో డీకే అరుణ గెలుపు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తన కంచుకోట మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సంచలన విజయాన్ని...

రెండు చోట్ల రాహుల్ గాంధీ ఘన విజయం

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్‌లో.. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీతో రాహుల్...

అన్న పతనాన్ని కళ్లారా చూసిన చెల్లెలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడిన ఫలితాలు తెలుగుదేశం పార్టీలో ఊహించలేని జోష్‌ను నింపాయి. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అనుకోని సీట్లను సాధించింది....

ఘోర పరాజయానికి మంత్రుల భాష కూడా కారణమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా పార్టీ అత్యంత ఘోరమైన ఓటమి పాలయింది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీస స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఇంతటి ఘోర పరాభవానికి ప్రధానంగా చెప్పుకోవాల్సిన కారణం...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img