కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద బుధవారం ట్రెక్కింగ్ చేస్తుండగా మంచులో చిక్కుకుపోయారు. వీరిలో నలుగురు...
దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే బుధవారం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గం చివరిసారిగా సమావేశమైంది. ఈ సందర్భంగా...
దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు జైలు నుంచి గెలుపొందారు. పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్పాల్ సింగ్, జమ్మూకశ్మీర్లోని బారాముల్లా నుంచి ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంత బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. ఈ కేసులో...
ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో యువతరం అడుగుపెట్టింది. ఆ రాష్ట్ర ప్రజలు కూడా వృద్ధ నాయకులకు స్వస్తి పలికి, యువతను గెలిపించుకున్నారు. గెలిచిన యువతలో అత్యధికులు విద్యావంతులు, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేవారు ఉన్నారు....
కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన అమేఠీ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై విజయం సాధించారు. దీనిపై ఆ పార్టీ...
ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఊహించని విధంగా ఫలితాలు వస్తాయని అనుకోలేదని ఏపీలో ఓటమిపై సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అవ్వతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు చూయించిన...