మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహన్ని తయారు చేసిన శిల్పి జైదీప్ ఆప్టేని పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్ కోటలో ఏర్పాటు చేసిన...
ఆనారోగ్యం బారిన పడి ఇద్దరు బాలురు చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పిల్లల మృతదేహాలను తల్లిదండ్రులు తమ భుజాలపై గ్రామం వరకు మోశారు. ఈ...
దేశంలో స్టార్ సెలబ్రిటీల సంపాదన కోట్లల్లో ఉంటుంది.. సినిమాలతో పాటు క్రీడలు, పరిశ్రమల్లోని తమ తమ రంగాల్లో రాణిస్తూ వేల కోట్లు సంపాదించే హీరో, హిరోయిన్లు ఉన్నారు. వాటితో పాటు ఇతర బిజినెస్ల...
వినాయక చవితి వస్తుందంటే చాలు.. నానా హంగామా ఉంటుంది.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నవరాత్రులు సందడి, సందడిగా గడుపుతారు.. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఇంటి...
దేశంలోని వైద్యుల భద్రతపై కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. వారి భద్రత కోసం తీసుకున్న (కార్యాచరణ ప్రణాళిక) చర్యలపై సెప్టెంబర్ 10వ తేదీలోపు నివేదికను అందించాలని ఆదేశించింది. ఈ మేరకు...
ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ మారితే పెన్షన్ సదుపాయం నిలిపివేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిను సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం...
ఓ వైద్యుడు శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రికి రావడంతో వైద్యులు కణితి బదులు పొరపాటుగా కాలేయం తొలగించడంతో ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం విలియం బ్రయాన్...