Thursday, October 3, 2024

rajendra palnati

spot_img

దేశంలోని కొత్త ఎంపీల్లో 504 మంది మిలియనీర్లే

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ధనవంతులు ఎన్నికయ్యారు. 543 మంది కొత్త ఎంపీల్లో 504 మంది మిలియనీర్లు ఉన్నారు. అంటే 93 శాతం మంది సంపన్నులు ఉన్నారని 'ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం'...

EMI రూపంలో లంచం స్వీకరిస్తున్న అధికారులు

లంచాలకు అలవాటు పడ్డ కొందరు అధికారులు బాధితులకు లంచం భారంగా మారుతుందని దయ చూపించి ఈఎంఐల రూపంలో లంచం స్వీకరిస్తున్నారట. ఈ విషయాన్ని సాక్షాత్తూ గుజరాత్‌ యాంటీ కరెప్షన్‌ బ్యూరో డీజీపీ షంషేర్‌...

దేశంలోని 233 మంది కొత్త ఎంపీలపై కేసులు

దేశంలో జరిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 543 మంది ఎంపీలు ఎన్నికయ్యారు.. ఎన్నికైన ఎంపీల్లో సుమారు 46 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు తేలింది. అంటే దాదాపు 251 మంది ఎంపీల‌పై క్రిమిన‌ల్...

నోటాకు దేశవ్యాప్తంగా 63,72,220 ఓట్లు

2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నోటా(న‌న్ ఆఫ్ ది ఎబౌ)కు 63,72,220 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. అత్య‌ధికంగా బీహార్ రాష్ట్రంలో 8,97,323 ఓట్లు నోటాకు ప‌డిన‌ట్లు పేర్కొన్నారు. ఆ త‌ర్వాత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో...

లోక్ సభలో ఉద్యోగం చేస్తారా..

లోక్ సభలో ఉద్యోగాల గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అని గూగుల్ లో కూడా తెగ వెతికేస్తున్నారు. అయితే లోక్ సభలో ఉద్యోగం పొందవచ్చా? ఎలాంటి పోస్టులు...

వాట్సాప్‌లో డిలీట్ మెసేజులు ఇలా చూడొచ్చు

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ రోజుల్లో ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ లేకుండా వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా...

ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవం

ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోడిని ఏకగ్రీవం చేస్తూ భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన సమావేశానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, తెదేపా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img