Thursday, October 3, 2024

rajendra palnati

spot_img

మోడీ తొలి విదేశీ పర్యటన ఇటలీ..?

కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఇటలీ వెళ్లనున్నారు. ఆ దేశంలో జరగబోయే జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా...

జ‌మ్మూ నుంచి వైష్ణ‌వోదేవికి హెలికాప్ట‌ర్ సేవలు

మాతా వైష్ణ‌వోదేవి క్షేత్రానికి జూన్ 18వ తేదీ నుంచి నేరుగా హెలికాప్ట‌ర్ సేవ‌ల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఎస్ఎంవీడీబీ ప్ర‌క‌టించింది. భ‌క్తుల‌కు ఉత్త‌మ సేవ‌లు అందించాలన్న ఉద్దేశంతో డైరెక్టుగా జ‌మ్మూ నుంచి భ‌వ‌న్ వ‌ర‌కు హెలికాప్ట‌ర్...

సరదా కోసం 13ఏళ్ల బాలుడు బాంబు బెదిరింపు

13 ఏళ్ల బాలుడు సరదా కోసం టొరంటో విమానానికే బాంబు బెదిరింపు మెయిల్‌ పంపడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్‌ కెనడా విమానానికి ఇటీవలే బాంబు బెదిరింపులు...

ఆవు పాలు పిండుతున్న వ్యక్తి హత్య

మనిషి ప్రాణం ఎప్పుడు ఏవిధంగా పోతుందో ఎవరికీ తెలియదు అంటుంటారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. తాజాగా బీహార్లో అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో...

బుల్డోజర్‌తో టోల్‌ బూత్‌ను ధ్వంసం

టోల్‌ ఛార్జ్‌ పే చేయమని అడిగిన కారణంగా ఓ వ్యక్తి తన బుల్డోజర్‌తో టోల్‌ బూత్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై హాపూర్‌లోని టోల్ బూత్ వద్ద మంగళవారం...

దేశంలో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం పేదల కోసం 3 కోట్ల ఇళ్లను నిర్మించనుంది. ప్రధాని మోడీ నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు...

తెలంగాణలో ఒక్క ప్రభుత్వ బడిని మూసివేయోద్దు

తెలంగాణలోని సింగిల్ ఉపాధ్యాయుడు ఉన్న స్కూళ్లను మూసివేయవద్దని, ప్రభుత్వ స్కూళ్లలో కొన్ని సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img