Thursday, October 3, 2024

rajendra palnati

spot_img

వందేభారత్‌లో టికెట్ లేని ప్రయాణికులు

రైలు ప్రయాణికులు కొంతమంది టికెట్‌ కొనుగోలు చేయకుండా ప్రయాణిస్తూ టీసీకి దొరికిపోయిన సందర్భాలు చాలానే చూశాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైలులోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉన్న వీడియో ఒకటి...

అయోధ్య ప్రజల చేతిలో బిజెపి ఓడినట్లే

వారణాసిలో పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఓటమి నుంచి తప్పించుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కేరళలోని మలప్పురంలో ఓ సమావేశంలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. అయోధ్య ప్రజల...

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు...

ఢిల్లీలో నీటినంతా ట్యాంకర్ మాఫియా మింగేసింది

దేశ రాజధాని నగరం ఢిల్లీలో రోజురోజుకు నీటి కొరత పెరిగిపోతుంది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ట్యాంకర్‌ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆప్‌...

చంద్రబాబు టీంలో 17 మంది కొత్త వారే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణం...

అత్తను 95సార్లు పొడిచి చంపిన కోడలికి మ‌ర‌ణ‌శిక్ష‌

ఒక కోడలు తన అత్త‌ను 95 సార్లు కొడ‌వ‌లితో పొడిచి చంపింది. ఈ కేసులో కోడలికి మ‌ధ్య‌ప్ర‌దేశ్ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. 2022లో రేవా జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. జిల్లా నాలుగ‌వ...

చనిపోయాడనుకొని అంత్యక్రియలు చేసారు

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయాడనుకొని కుటుంబసభ్యులు అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత ఇంటికి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img