Thursday, October 3, 2024

rajendra palnati

spot_img

దేశంలో వరుస ఉగ్ర ఘటనలపై మోడీ సమీక్ష

దేశంలో ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు ఉగ్ర దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే జమ్మూ-కశ్మీర్‌లోని భద్రత పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా,...

తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు

తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా...

ఏనుగుతో రీల్‌ చేసేందుకు వ్యక్తి ప్రయత్నం

ఒక వ్యక్తి ఏనుగుతో రీల్‌ చేసేందుకు దానిని భయపెట్టి తరిమే ప్రయత్నం చేసాడు. ఆగ్రహించిన ఏనుగు ఆ వ్యక్తి వెంటపడింది. తొండంతో విసిరి కొట్టడంతోపాటు కాలుతో తొక్కి చంపింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ జిల్లాలో...

కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు

రాష్ట్రంలో ఒక్కసారిగా కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. అర‌కొర సంపాద‌న‌తో బతుకు బండి లాగుతున్న సామాన్యులు కూర‌గాయ‌లు కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లు మ‌ళ్లీ ఆకాశాన్నంటాయి. వంట‌కు...

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించారు. భారీ కాన్వాయ్ తో వెలగపూడిలోని సచివాలయానికి సతీమణితో వచ్చిన చంద్రబాబు సరిగ్గా సాయంత్రం 4.41నిమిషాలకు సీఎం కుర్చిలో కూర్చొని బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిందే...

13 రాష్ట్రాల గుండా ప్రయాణించే రైలు

భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే సంస్థగా పేరుగాంచాయి. దేశంలో మొత్తం 28 రాష్ట్రాలను కలుపుతూ రైలు సర్వీసులు జరుగుతున్నాయి. ప్రజలు ప్రయాణించడానికి రైల్వేనే ఉపయోగిస్తారు. భారతీయ రైల్వేలు దేశంలోని అన్ని...

గ్రేస్ మార్కులు తొలగిస్తామని తెలిపిన కేంద్రం

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ ఫలితాల్లో 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img