దేశంలోని ప్రధాని మోడీ సారథ్యంలో నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని, ఎన్డీఏ సర్కార్ పొరపాటున...
పబ్జీ గేమ్లో యూపీ ఇటావాకు చెందిన ఓ యువకుడితో అమెరికా అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అంతటితో ఆగకుండా.. ఆ బాలిక యువకుడిని కలవడానికి ఇటావా వచ్చింది. అక్కడి నుంచి ఆమె రోడ్డుమార్గం ద్వారా...
భారతదేశంలోని టోల్ ఫీజు వసూలు మరింత అడ్వాన్స్డ్గా మారనుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ట్యాగ్ స్థానంలో శాటిలైట్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ను ప్రవేశపెడతామని రోడ్డు, రవాణా & రహదారుల మంత్రి నితిన్...
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ప్రయాణికులతో వెళుతున్న టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 11.30...
దేశ రాజధాని ఢిల్లీకి హరియాణా రాష్ట్రం మానవతా దృక్పథంతో నీరు విడుదల చేయాలని ఢిల్లీ మంత్రి ఆతిశీ కోరారు. ఇటీవల దేశ రాజధానికి 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్...
దేశంలోని 'నీట్- యూజీ ప్రవేశ పరీక్ష 2024'లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం రాగా.. కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
నేడు అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతుంటారు. వాట్సాప్ వినియోగదారులకు పర్సనల్, బిజినెస్ అనే రెండు రకాల ఖాతాలను అందిస్తుంది. ఈ మెసేజింగ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతుంది. అయితే...