Friday, October 4, 2024

rajendra palnati

spot_img

బ్లూటూత్ స్పీక‌ర్‌లో 99 ల‌క్ష‌ల ఖ‌రీదైన గోల్డ్‌

సుమారు 99 ల‌క్ష‌ల ఖ‌రీదైన గోల్డ్‌ను క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు. కేర‌ళ‌లోని కొచ్చి విమానాశ్ర‌యంలో ఓ వ్య‌క్తి నుంచి అక్ర‌మ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్లూటూత్ స్పీక‌ర్‌లో బంగారాన్ని దాచి తీసుకెళ్తున్న...

పాకిస్థాన్‌తో పోలిస్తే ఇండియా వ‌ద్దే ఎక్కువ అణ్వాయుధాలు

ప్రపంచంలో అణ్వాయుధాలు ఉన్న దేశాల‌పై స్టాక్‌హోమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) కొత్త నివేదిక‌ను ప్రకటన చేసింది. అమెరికా, ర‌ష్యా, ఫ్రాన్స్‌, చైనా, ఇండియా, పాకిస్థాన్ లాంటి దేశాలు త‌మ అణ్వాయుధా సంప‌ద‌ను...

వధువును వెతికిపెట్టని మ్యాట్రిమోనీకి జరిమానా

కేరళలోని ఒక జిల్లా వినియోగదారుల కోర్టు మ్యాట్రిమోనీకి షాకిచ్చింది. ఒక వ్యక్తికి వధువును కనుగొనడంలో విఫలమైనందుకు మ్యాట్రిమోనీ సైట్‌ను బాధ్యులను చేయడమే కాకుండా దానికి రూ. 25,000 జరిమానా కూడా విధించింది. అంతే...

మినీ స్విమ్మింగ్‌ పూల్‌గా ట్రాక్టర్‌ ట్రాలీ

దేశంలోని ఉత్తరభారతంలో కొన్ని రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ఓ యూట్యూబర్‌ కారులోనే...

తెలంగాణలో ఈ నెల 23 వరకు వర్షాలే

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌,...

పార్టీ మార్పుపై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన...

విద్యుత్ బిల్లులను సొంత డబ్బులతో చెల్లించాలి

వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుత్ బిల్లులను సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన చేశారు. అదేవిధంగా తాను, చీఫ్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img