Friday, October 4, 2024

rajendra palnati

spot_img

వడగాలులతో సౌదీ అరేబియా ఉక్కిరిబిక్కిరి

హజ్‌ యాత్రకు వెళ్లిన వారిలో వడదెబ్బ కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 1000 దాటినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు ఈజిప్టు దేశస్థులే కాగా.. భారత్‌,...

ట్రాఫిక్‌ను చూసి క్యాబ్‌ని వదిలి హెలికాప్టర్‌ని ఎంచుకున్న యువతి..

న్యూయార్క్ లోని భయంకరమైన ట్రాఫిక్‌ పెట్టె ఇబ్బంది నుంచి బయటపడడానికి భారతీయ సంతతికి చెందిన ఖుషీ సూరి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంభించింది. తన గమ్యస్థానమైన విమానాశ్రయానికి చేరుకోవడానికి క్యాబ్‌కు బదులుగా హెలికాప్టర్...

ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపితే ఎన్నో సమస్యలు

చాలా మంది మహిళలు కానీ, పురుషులు కానీ లేదా విద్యార్హులు కానీ ముఖ్యమైన పని ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా.. ఆపుకొంటూ ఉంటారు. కానీ మూత్రం ఆపుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని...

కొందరి నియంత్రణ కారణంగానే పేపర్‌ లీక్‌లు

దేశ విద్యావ్యవస్థపై కొందరి నియంత్రణ కారణంగానే ఈ పేపర్‌ లీక్‌లు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నియంత్రణకు మోదీజీ అవకాశం ఇచ్చారు. వైస్‌ ఛాన్సలర్ల నియామకాలు...

ఢిల్లీలో ఎండలకు 24గంటల్లో 22మంది మృతి

దేశరాజధాని ఢిల్లీని ఎండలు వణికిస్తున్నాయి. ఎండలకు తోడు తీవ్ర‌మైన వ‌డ గాలులు వీస్తున్నాయి. దీంతో గ‌త 24 గంట‌ల్లో 22 మంది హీట్ వ‌ల్ల మృతిచెందారు. ఆర్ఎంఎల్‌, స‌ఫ్దార్‌జంగ్‌, ఎల్ఎన్జేపీ ఆస్ప‌త్రుల్లో ఆ...

నిర్వాసితుల కోసం మేధా పాట్కర్ ఆందోళన

‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత వారం రోజులుగా...

రామాయణాన్ని కించపరుస్తూ విద్యార్థుల నాటకం

ఐఐటి బాంబే విద్యార్థులు రామాయణాన్ని కించపరుస్తూ నాటకం వేశారని భావిస్తూ ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థ భారీ జరిమానా విధించింది. ఒక్కో విద్యార్థికి ఏకంగా రూ.1.20 లక్షల చొప్పున ఫైన్‌ వేసింది. ఈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img