రైలులో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలాసార్లు ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో వారికి ఏమి చేయాలో అర్థం కాదు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య...
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టీటీడీ కొత్త కార్యనిర్వాహణాధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి జే శ్యామలరావు తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇదివరకే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని...
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుపుకున్నాయి. మన దేశంలో కూడా తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో రకరకాల యోగాసనాలు వేసి యోగా డే సెలబ్రేట్ చేసుకున్నారు....
మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు రౌస్...
దేశంలో కొత్తగా రూపొందించిన మూడు నేర చట్టాల అమలును వాయిదా వేయాలని కోరుతూ ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. వాస్తవానికి జూలై ఒకటో తేదీ నుంచి కొత్త...
తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా అతడికి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించాడు. అది కూడా అతడికి ఏమాత్రం తెలియకుండా మత్తుమందు ఇప్పించి అమ్మాయిగా మార్చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫుర్నగర్లో చోటుచేసుకున్న...