Friday, October 4, 2024

rajendra palnati

spot_img

ఎక్కువ విటమిన్ల ఆహారం తీసుకుంటాను

విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటానని అదే తన ఆరోగ్య రహస్యమని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో యువ పారిశ్రామికవేత్తలకు ఆయన కొన్ని సూచనలు...

మరో వివాదంలో ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి

తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరిపై బాలీవుడ్‌ గాయకుడు లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎక్స్‌ ఖాతాలో...

రేప్, అక్రమ సంబంధాల్లో అబార్షన్‌కి చట్టం..

అత్యాచారం వివాహేతర సంబంధం వల్ల గర్భం దాల్చిన మహిళ, గర్భవిచ్ఛత్తికి ఇస్లామిక్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కొత్త చట్టం తీసుకువచ్చింది. అత్యాచారం లేదా అక్రమ సంబంధం విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు...

మరో ఎన్నికల సమరానికి ఈసీ కసరత్తు

కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్‌తో పాటు హరియాణా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆగస్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని...

హెలికాప్టర్ల సాయంతో కోటి దోమలు విడుదల

ప్రపంచంలో ఎన్నో జీవజాతులు ఉన్నాయి.. ఇప్పటికే ఎన్నో అంతరించాయి.. రోజురోజుకు కొన్ని అంతరించిపోతున్నాయి..అంతరించిపోతున్న జీవజాతులను పరిరక్షించుకునేందుకు పలు దేశాలు, స్థానిక ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న...

కిమ్‌కు ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిన పుతిన్

దాదాపు 24 ఏళ్ల తర్వాత పుతిన్‌ ఉత్తర కొరియాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు నేత‌లూ ఒక‌రికొకరు ప‌లు ర‌కాల బ‌హుమ‌తుల‌ను ఇచ్చి పుచ్చుకున్నారు. తన పర్యటన సందర్భంగా ఉత్తర కొరియా...

హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మృతి

హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విపరీతమైన వేడి కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకారం ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1000ని దాటింది. ఎక్కువగా ఈజిప్టు దేశానికి చెందిన వారే...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img