ప్రస్తుతం చంద్రబాబుతో అభివృద్ధి లో పోటీ పడే అవకాశం తనకు వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ...
కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో జూన్ 16 ఆదివారం రోజున చిన్నారి జన్మించింది. దీంతో టీజీఎస్ ఆర్టీసీ పాపకు జీవిత కాల ఫ్రీ బస్ అందివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో...
దేశంలో నీట్ యూజీ పరీక్ష వివాదాస్పదంగా మారింది. నీట్ పరీక్ష సందర్భంగా తగినంత సమయం ఇవ్వలేదనే కారణంతో కొందరు విద్యార్ధులకు గ్రేస్ మార్కులు కలపడం, ఆ తర్వాత వారి ర్యాంకులు అనూహ్యంగా మారిపోవడం...
మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కొలెస్ట్రాల్ అవసరం, కానీ దాని స్థాయి పెరిగినప్పుడు, అది అనేక తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, అది గుండె జబ్బులు, స్ట్రోక్,...
ఓ మహిళపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. అందరూ చూస్తుండగానే కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని తండా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోదీ...
బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన...
చాలామంది గోవాకు సేద తీరడానికి వెళ్తారు. దేశ, విదేశాల నుండి కూడా ఎంతో మంది గోవాకు వస్తుంటారు. అయితే గోవాలో పర్యాటకుల తాకిడితో తలెత్తుతున్న సమస్యలను కట్టడి చేయడానికి ఉత్తర గోవాలోని కలంగుట్...