దేశంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసిన అంచనాలు తలకిందులవుతున్నాయి. ఐఎండీ ఆశించిన విధంగా రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినా వాటి ప్రభావం అంతంతమాత్రంగానే...
నేటి మనిషి జీవన విధానంలో ప్లాస్టిక్ అనేది ప్రధాన వస్తువుగా మారిపోయింది. అది లేకుండా రోజు గడవదు. అలాంటిది ఇప్పుడు ప్లాస్టిక్ మన శరీరంలో కూడా ఓ భాగంగా మారిపోయింది. మంచినీళ్ల సీసా,...
లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాతో కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా...
రోడ్లపై చెత్త, చెదారం పేరుకుపోతే అధికారులే తమ సిబ్బందితో శుభ్రం చేపించాలి. కానీ రోడ్డుపై పేరుకుపోయిన చెత్త, మట్టిని మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో టెక్కీలు, కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ విద్యార్థులు రంగంలోకి...
లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఏడుగురు ఎంపీలు ఓటింగ్లో పాల్గొనలేకపోయారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. మూజువాణి ఓటుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా...
18వ లోక్సభ స్పీకర్గా మరోసారి ఎన్నికైన ఓం బిర్లాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభినందించారు. 18వ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ బుధవారం తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు....
రాష్ట్రంలోని మంత్రులు ఇకపై సొంతంగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిందేనని మధ్యప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి...