బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో తాజాగా మరో వంతెన కూలిపోయింది. వారంలో ఇది నాలుగవ వంతెన. కంకై నదిపై ఉన్న ఉపనదిపై 70 మీటర్ల వంతెన కూలిపోయింది. ఇది బహదుర్గంజ్ మరియు దిఘల్బ్యాంక్ బ్లాక్లను...
పార్లమెంట్లో స్పీకర్ కుర్చీ పక్కన రాజదండాన్ని ఏర్పాటు చేయడంపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌధరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ''సమాజ్వాదీ పార్టీ...
ప్రపంచ బిలియనీర్లలో ఒకరైనా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గొప్ప మనసున్న టాటా ఎంతోమందికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాంటి ఆయన ముంబయి వాసులను...
నీట్-యూజీ 2024 కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్ ప్రకాశ్, అశుతోష్ను బిహార్లోని పట్నాలో అదుపులోకి తీసుకొంది. ఈ...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బుల్లెట్ రైల్పై ప్రస్తావించారు. ''నా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్ రైల్ కారిడార్లను విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది. తూర్పు,...
భారత సుప్రీంకోర్టు నీట్-యూజీ 2024లో అవకతవకలపై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)కు గురువారం నోటీసులు జారీ చేసింది. జులై 8వ తేదీలోగా దీనికి తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నీట్-యూజీ 2024పై వచ్చిన...
ప్రస్తుత సమాజంలో మనిషి ఆరోగ్యం ఎప్పుడు, ఏలా ఉంటుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఆరోగ్యంపై ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం మారిన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం...