దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం ఎంపీలంతా ప్రస్తుతం నగరంలోనే ఉన్నారు. ఈ వర్షాలతో వారి నివాసాలు కూడా నీటిలో చిక్కుకుపోయాయి. నీటి ఎద్దడి...
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితను శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా...
ఉపాధికోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం. 8, 10వ తరగతితో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మజగావ్ డాక్ షిప్బిల్డర్స్...
వినియోగదారులకు టెలికాం సంస్థలు వరసగా తమ రీఛార్జ్ ధరలను పెంచుతూ షాక్ ఇస్తున్నాయి. గురువారం జియో రీఛార్జ్ రేట్లను పెంచగా, తాజా ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది. శుక్రవారం మొబైల్ టారిఫ్లను...
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఛత్తీస్గఢ్కు చెందిన సీనియర్ నాయకురాలు ఫూలోదేవి నేతమ్ సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులంతా రాజ్యసభ ఛైర్మన్ వెల్లోకి...
స్త్రీ, పురుషులిద్దరూ సైకిల్కు ఉన్న రెండు చక్రాల్లాంటివారన్నారని, లింగ సమానత్వంపై ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక చక్రం సాయం లేకుండా మరో...
తమిళనాడు అసెంబ్లీ నీట్ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్ను రద్దు చేయాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను...