Saturday, October 5, 2024

rajendra palnati

spot_img

విమానంలో ఆగిన ప్రాణం..

భారత సంతతి మహిళ ఫ్లైట్‌ టేకాఫ్‌ కాక ముందే సీటు ముందు కుప్పకూలి మరణించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ ప్రసిద్ధ చెఫ్‌ కావాలని...

బాలికకు భరోసా కావాలి..

సమాజం వేగంగా పరుగులు పెడుతోంది.. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది.. టెక్నాలజీ వేగంగా రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది.. ఇది చూస్తున్న మనం అభివృద్దిలోకి దూసుకుపోతున్నామని అనుకుంటున్నాం.. కాని అదే టెక్నాలజీ మాటున...

టీమిండియాకు బీసీసీఐ భారీ బహుమతి

టీ20 వరల్డ్ కప్‌ సాధించిన భారత జట్టుకు బీసీసీఐ భారీ బహుమతిని ప్రకటించింది. రూ.125 కోట్ల నగదు బహుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్‌ (ట్విటర్‌)లో...

హైదరాబాద్లో మద్యం తెగ తాగుతున్నారు..

మద్యం సేవించి వాహానం నడపకూడదని తెలిసినా మందుబాబులు అవేమి పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. 2024 జూన్ 29వ తేదీ శనివారం...

బాల్య స్నేహితులిద్దరూ దేశ అత్యున్నత అధికార్లు

ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి, కలిసి చదువుకున్న బాల్య స్నేహితులు.. ఇప్పుడు ఆ ఇద్దరూ బాల్య స్నేహితులే దేశ రక్షణదళాల అత్యున్నత కమాండర్లుగా మారారు. వీరు మరెవరో కాదు దేశంలోని ఆర్మీ,...

ఢిల్లీలో వర్షాలకు 10కి చేరిన మృతులు

దేశ రాజధానిలో ఢిల్లీలో ఐఎండి అంచనాలకు మించి వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య ఢిల్లీలో కరెంట్ షాక్ తో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారు జామున వసంత్ విహార్‌లో గోడ కూలి...

దేశ వ్యాప్తంగా నీట్ రద్దు చెయ్యండి

దేశ వ్యాప్తంగా నీట్, యూజీసీ నెట్ పరీక్షల అవకతకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. ప్రధాని మోదీతో పాటు ఎనిమిది మంది సీఎంలకు లేఖ రాశారు. వైద్య విద్యా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img