భారత సంతతి మహిళ ఫ్లైట్ టేకాఫ్ కాక ముందే సీటు ముందు కుప్పకూలి మరణించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్కు చెందిన 24 ఏళ్ల మన్ప్రీత్ కౌర్ ప్రసిద్ధ చెఫ్ కావాలని...
సమాజం వేగంగా పరుగులు పెడుతోంది.. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది.. టెక్నాలజీ వేగంగా రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది.. ఇది చూస్తున్న మనం అభివృద్దిలోకి దూసుకుపోతున్నామని అనుకుంటున్నాం.. కాని అదే టెక్నాలజీ మాటున...
టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు బీసీసీఐ భారీ బహుమతిని ప్రకటించింది. రూ.125 కోట్ల నగదు బహుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ (ట్విటర్)లో...
మద్యం సేవించి వాహానం నడపకూడదని తెలిసినా మందుబాబులు అవేమి పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. 2024 జూన్ 29వ తేదీ శనివారం...
ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి, కలిసి చదువుకున్న బాల్య స్నేహితులు.. ఇప్పుడు ఆ ఇద్దరూ బాల్య స్నేహితులే దేశ రక్షణదళాల అత్యున్నత కమాండర్లుగా మారారు. వీరు మరెవరో కాదు దేశంలోని ఆర్మీ,...
దేశ వ్యాప్తంగా నీట్, యూజీసీ నెట్ పరీక్షల అవకతకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. ప్రధాని మోదీతో పాటు ఎనిమిది మంది సీఎంలకు లేఖ రాశారు. వైద్య విద్యా...