Saturday, October 5, 2024

rajendra palnati

spot_img

కాటేసిన పామును గట్టిగా కొరికిన వ్యక్తి

ఒక వ్యక్తిని పాము కాటేసింది. ఆ వ్యక్తి కాటు వేసిన పామును.. చేతబట్టి ఏకంగా రెండు సార్లు గట్టిగా కొరికాడు. వెంటనే పాము చనిపోయింది. ఆ వ్యక్తి మాత్రం విషం నుంచి కోలుకున్నాడు. ఝార్ఖండ్‌కు చెందిన 35...

ఆరు రోజుల్లోనే 1. 30 లక్షల భక్తులు దర్శనం

ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ గుహలో ఆ పరమ శివుడిని సందర్శించే వారి సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో దాదాపు 1. 30...

విలాస బాబా… ఈ ‘బోలే బాబా’

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానెల్ విస్తుపోయే నిజాలు...

గంజాయి సేవిస్తున్న మెడికల్ విద్యార్థులు

గంజాయి రోజురోజుకు విస్తరిస్తోంది. పల్లెలు, పట్టణాలకు వ్యాపిస్తోంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. ఆరుగురు మెడికోలు గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అలాగే...

అమ్మకానికి 37.5 కోట్ల మంది ఎయిర్‌టెల్‌ యూజర్ల డేటా

భారతదేశంలో 37.5 కోట్ల మంది ఎయిర్‌టెల్‌ యూజర్ల వ్యక్తిగత వివరాలు డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి ఉందని ఓ హ్యాకర్‌ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది. దేశంలోనే అతిపెద్ద టెలికాసం సంస్థల్లో ఒకటైనా...

అమావాస్య కారణంగా అర్థరాత్రి పార్జీ మారిన ఎమ్మెల్సీలు

అమావాస్య కారణంగా అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. దండే విఠల్‌, భానుప్రసాద్‌, బుగ్గారపు దయానంద్‌, ప్రభాకర్‌రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు అధికార పార్టీలో చేరారు....

రైలు పట్టాలు దాటుతుండగా మరణించిన వృద్ధుడు

రైలు పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొట్టడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆ మృతదేహం రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగిన సంఘటన నుంచి ఘట్‌కేసర్ వరకు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img