ఒక వ్యక్తిని పాము కాటేసింది. ఆ వ్యక్తి కాటు వేసిన పామును.. చేతబట్టి ఏకంగా రెండు సార్లు గట్టిగా కొరికాడు. వెంటనే పాము చనిపోయింది. ఆ వ్యక్తి మాత్రం విషం నుంచి కోలుకున్నాడు.
ఝార్ఖండ్కు చెందిన 35...
ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్నాథ్ గుహలో ఆ పరమ శివుడిని సందర్శించే వారి సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో దాదాపు 1. 30...
ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానెల్ విస్తుపోయే నిజాలు...
గంజాయి రోజురోజుకు విస్తరిస్తోంది. పల్లెలు, పట్టణాలకు వ్యాపిస్తోంది. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. ఆరుగురు మెడికోలు గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే...
భారతదేశంలో 37.5 కోట్ల మంది ఎయిర్టెల్ యూజర్ల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్లో అమ్మకానికి ఉందని ఓ హ్యాకర్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది. దేశంలోనే అతిపెద్ద టెలికాసం సంస్థల్లో ఒకటైనా...
రైలు పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొట్టడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆ మృతదేహం రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగిన సంఘటన నుంచి ఘట్కేసర్ వరకు...