Sunday, October 6, 2024

rajendra palnati

spot_img

ప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ముఖాముఖి భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు....

జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు

నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి కొలువైన కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌...

బోలేబాబాకు జైలు తప్పేలా లేదు

ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలేబాబాపై తొలికేసు నమోదైంది. పట్నా కోర్టులో ఈ కేసు ఫైల్ అయిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జులై 2న హాథ్రస్‌లో నిర్వహించిన సత్సంగ్‌కు 80వేల...

సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు

గోవా వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనుంది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్‌...

ప్రధాని పదవి నుంచి దిగి సైకిల్‌పై ఇంటికి

నెదర్లాండ్స్‌ నూతన ప్రధానిగా డిక్‌ స్కూఫ్‌ ప్రమాణస్వీకారం చేశారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మార్క్‌ రుట్టే కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే,...

8ఏళ్ల ప్రేమ, పెళ్లైన 4నెలలకే అమరుడైన జవాన్

దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన అమర జవానుల కుటుంబ సభ్యులకు గౌరవంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేస్తూ ఉంటుంది. దేశ రక్షణలో ధైర్యం చూపించిన సైనిక, పారామిలిటరీ సిబ్బందికి శుక్రవారం.....

తన పంచాయితీ తీర్పు తానే చెప్పిన గేదె

యూపీలోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా మహేశ్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అక్షరాంపూర్‌ గ్రామంలో నందలాల్‌ సరోజ్‌కు చెందిన బర్రె కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. అది పొరుగునే ఉన్న పూరే హరికేశ్‌ గ్రామానికి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img