టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను ప్రకటించింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న క్రికెటర్లతో పాటు పెవిలివిన్ కు పరిమితమైన వారు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా...
ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్రకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హజరయ్యారు. రథయాత్రను వీక్షించేందుకు భారీగా తరలిరావడంతో పూరీ పట్టణం జనసంద్రంగా మారింది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి...
మణికొండలోని కేవ్ పబ్లో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డీజే నిర్వాహకుడు ఆయూబ్తో పాటు మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్టు తేలిందన్నారు. మత్తు పదార్థాలు తీసుకున్నవారిలో ఎక్కువ మంది...
ఆన్లైన్ రుణాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. 'క్యాష్ఎక్స్పాండ్-యూ' పేరిట ఆన్లైన్లో రుణాలు అందించే యాప్ నకిలీదేనని పేర్కొంది. అంతేకాకుండా ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించామని, యూజర్లు కూడా...
కొన్ని సంఘటనలు చూస్తుంటే సమాజం ఏటు పోతుందో అర్థమే కావడం లేదు. మార్కులు తక్కువొస్తున్నాయని విద్యార్థిని మందలించినందుకు గురువును అత్యంత దారుణంగా చంపేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో శనివారం...
తెలంగాణ గడ్డపై మళ్లీ టిడిపికి పునర్ వైభవం వస్తుందని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. నాలుగోసారి...