ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టే వాడిన రెండు పిస్తోళ్లు వేలం వేశారు. వీటిల్లో ఒకటి తన ఆత్మహత్యకు వినియోగించాలని నెపోలియన్ భావించాడు. వీటిని వేలం వేయగా 1.69 మిలియన్ యూరోలకు అవి అమ్ముడుపోయాయి....
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇటీవల భారాస నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిపై...
రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా దేశవ్యాప్తంగా ఆయా నగరాలపై పెద్దఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో 20 మంది మృతి చెందారు. దాదాపు 50 మందికిపైగా గాయపడినట్లు...
ముంబయిలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లపై వరద పోటెత్తుతున్నది. ఈ భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది. వానల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఆదివారం...
దేశంలో మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్లో 1992 నుంచీ నెలకు రెండు రోజుల పాటు మహిళలకు ఈ సెలవు ఇస్తున్నారు. కేరళలోనూ నెలకు మూడు రోజుల పాటు...
అస్సాంలో వరద బీభత్సం కారణంగా కజిరంగ జాతీయ పార్కు తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది. దీంతో సుమారు 131 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.....
బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడటంతో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలతో ప్రాథమిక సభ్యత్వాన్ని 'మూవీ ఆర్టిస్టు అసోసియేషన్' రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె 'మా' అధ్యక్షుడు...