Sunday, October 6, 2024

rajendra palnati

spot_img

విరాట్ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు

ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై తాజాగా బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదిన బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు రెస్టారెంట్లు, బార్‌లు, పబ్బులపై స్పెషల్...

ప్రోటోకాల్ పాటించలేదని అలిగిన మంత్రి పొన్నం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్లలో ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం బయటే కూర్చుండిపోయారు. కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన...

అమ్మాయిలు తమను తామే పెళ్లిచేసుకుంటారు

టెక్నాలజీ పెరుగుతూ ఉంటే కొత్త, కొత్త పద్ధతులు అలవాటు అవుతున్నాయి. అందులో ఏది మంచినో, ఏది చెడునో తెలుసుకోలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు జపాన్‌లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్‌గా మారింది....

జవాన్ల త్యాగానికి ప్రతీకారం తీర్చుకుంటాం

కథువా ఉగ్రదాడి ఘటనపై ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని భారత రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన...

తెలంగాణలో యధేచ్చగా పెరుగుతున్న కోనోకార్పస్‌

పర్యావరణ పరిరక్షణకు పచ్చని చెట్లే మూలం.. అందుకే ప్రభుత్వాలు కూడా చెట్లను పెంచాలనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కానీ అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లూ కూడా...

భక్తజనసంద్రంగా మారిన పూరి క్షేత్రం

ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదివారం ఆరంభమైన రథయాత్ర సోమవారం రెండోరోజూ కొనసాగుతున్నది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే....

లీకైన నీట్ పేపర్‌ ఎంతమందికి చేరింది

దేశంలో జరిగిన నీట్‌ యూజీ 2024 పరీక్ష లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇది 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం అయినందున.. 'నీట్ రీటెస్ట్‌'ను తాము చివరి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img