ఢిల్లీ నుంచి ఇస్లాంపుర్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ట్వినిగంజ్- రఘునాథ్పుర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు భాగాలుగా విడిపోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఆదివారం...
తెలంగాణలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కు ఇళ్ల స్థలాలు ఇస్తామని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ...
పారాలింపిక్స్లో భారత్ పతకాల పంట పండించింది. పారిస్ వేదికగా ఆగస్టు 28న మొదలై సెప్టెంబర్ 08తో ముగిశాయి. 2020 టోక్యో పారాలింపిక్స్లో 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించిన భారత్, ఈ...
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ కేసు భారత్లో నమోదైంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది....
దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. కొన్ని గ్రామాలకు కొంత చరిత్ర ఉంది.. అక్కడ ఆచారాలు, సంప్రదాయాలు, వారి అలవాట్లు గ్రామానికి మంచి పేరును తీసుకోస్తాయి. అలాంటిది ఒక గ్రామంలో అందరూ విద్యావంతులే ఉన్నారు....
ఉత్తరప్రదేశ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హత్రాస్ జిల్లాలోని చాంద్పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో...
మణిపూర్లో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ఉదయం ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపారు. దీంతో ఇరు వర్గాల మధ్య...